ఆదివారం (27 ఏప్రిల్): ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఆదివారం (27 ఏప్రిల్) అమావాస్య. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు. యమగండం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు. తిథి అమావాస్య 27వ తేదీ రాత్రి 1:22 నుంచి 28వ తేదీ రాత్రి 1:22 వరకు. ఆ తరువాత పాడ్యమి. రాశిఫలాలు విషయానికి వస్తే.. మేషం దాయాదులతో ఊహించని వివాదాలు. … Read more