చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎలక్ట్రిక్ కారు ఇదే!.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

Xiaomi SU7 Showcased in India: ఆటోమొబైల్ రంగంలో భారత్ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో చాలా కంపెనీలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ విభాగంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ చైనా మొబైల్ తయారీ కంపెనీ ‘షియోమీ’ (Xiaomi) కూడా చేరనుంది. ఇప్పటికే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించినప్పటికీ.. ఈ ఏడాది ప్రారంభంలో విక్రయానికి వచ్చింది. అయితే ఇండియన్ మార్కెట్లో ఈ కారు అమ్మకానికి రానున్నట్లు తెలుస్తోంది. 2021 మార్చిలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో … Read more