Latest Articles

కరెంట్ బిల్ జీరో రావాలంటే: ఈ స్కీమ్ ఉపయోగించుకోండి!

ఒకప్పుడు కేవలం దీపాల వెలుగులో మాత్రమే మనుషులు ఉపయోగించుకునేవారు. అయితే విద్యుత్ వచ్చిన తరువాత.. ఎడిషన్ బల్బ్ తయారు చేసిన తరువాత, ఎలక్ట్రిసిటీ వినియోగం భారీగా పెరిగింది.…

వాస్తవాలతో చరిత్ర తిరగరాసిన.. దిగ్గజాలు మెచ్చిన డైరెక్టర్

ప్రపంచంలో ఎంతోమంది జన్మిస్తారు.. కానీ సమాజంలో కొంతమంది మాత్రమే తాము ఎంచుకున్న రంగంలో సరికొత్తగా తమదైన పంథాలో జీవిస్తారు. అటువంటి వ్యక్తులు అప్పటి వరకు ఉన్న కట్టుబాట్లని, మూసపద్ధతులని,…

10వ తరగతి అర్హతతో ఉద్యోగం: నెలకు రూ. 50వేలకంటే ఎక్కువ జీతం!

ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదవ తరగతి పాసై ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది శుభవార్త. ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు, ఎలా అప్లై…

తన బయోపిక్ ఎలా ఉండాలో చెప్పిన గుమ్మడి నర్సయ్య

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఇల్లందు నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ ఎంఎల్)కు చెందిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య నిజజీవితం ఆధారంగా తెరకేక్కిస్తున్న సినిమా…

ఆ రోజు ఎలా గడిచింది.. అంబేద్కర్ కన్నుమూసే ముందు ఏం జరిగింది?

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జ్ఞాని, భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజకీయ నాయకుడు, ఆర్థిక నిపుణుడు, న్యాయవాది, విద్యావేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత ప్రజల జీవితాల…

ఏపీ డిజీ లక్ష్మి స్కీమ్ 2025: నెలకు రూ. 30వేలు సంపాదించుకునే అవకాశం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి మాత్రమే కాకుండా.. ప్రజల అభివృద్ధికి కూడా దోహదపడుతోంది. ఇందులో భాగంగానే మహిళలు ఉన్నతి కోసం ఏపీ డీజీ లక్ష్మి స్కీమ్ ప్రారంభించింది. ఇంతకీ…

విద్యార్థులకు సువర్ణావకాశం: స్కాలర్షిప్ పొందేందుకు మంచి తరుణం!

ఆధునిక యుగంలో చదువుకోవడానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే అందరూ డబ్బు ఖర్చు చేయడం అనేది కొంత కష్టమైన పనే. ఇది బాగా చదువుకునే…

ఎస్పీ బాలు విగ్రహం మా తెలంగాణలో వద్దు: ఇప్పుడు ఎందుకీ వివాదం?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రవీంద్రభారతి కళా ప్రాంగణం ఎదురుగా.. ఈ నెల 15వ తేదీన సినిమా పాటల గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం…

గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్: ఆ ఆదాయం రాష్ట్రాలకు కూడా!

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్.. పాన్ మాసాలపై విధించిన సెస్సు ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఆరోగ్య సంబంధిత కార్యకలాపాల కోసం వినియోగిస్తామని, దీనిని రాష్ట్రాలతో కూడా పంచుకుంటామని…

పోరాటాల వల్లే మదనపల్లె జిల్లా సాధ్యం!.. విజయోత్సవ ర్యాలీలో బందెల గౌతమ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెలలో.. మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కాపురం, పోలవరంతో పాటు మదనపల్లెను కూడా…

గోట్ మూవీ ట్రైలర్ లాంచ్.. హీరో సుధీర్ లేకుండానే ఈవెంట్!

సుడిగాలి సుధీర్, దివ్య భారతి జంటగా నటించిన సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). మహాతేజ క్రియేషన్స్ మరియు జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై చంద్రశేఖర్ రెడ్డి,…

బీమా కవచ్ & ప్రొటెక్షన్ ప్లస్: ఈ కొత్త ఎల్ఐసీ స్కీమ్స్ గురించి తెలుసా?

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఇప్పటికే అనేక స్కీమ్స్ అందిస్తూ.. ప్రజలకు ఉపయోగకారిగా ఉంటోంది. ఇప్పుడు తాజాగా మరో రెండు…