Latest Articles

రాయల్ ఎన్‌ఫీల్డ్.. 2025 మీటియోర్ 350 లాంచ్: ధర ఎంతో తెలుసా?

ప్రముఖ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. జే-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన తన మొట్టమొదటి బైక్ ‘మీటియోర్ 350‘ను ఎట్టకేలకు ఆధునిక హంగులతో.. దేశీయ మార్కెట్లో లాంచ్…

ఈ కారణాల వల్ల.. తను నన్ను వదిలేసింది: మెగా హీరో బ్రేకప్ స్టోరీ

ప్రేమించడం ఆనందం, ప్రేమించబడటం అదృష్టం అంటారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఎదో ఒక వయసులో, ఎదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు. ఇందులో సామాన్యులు, సెలబ్రిటీలు…

డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్: దేశంలో ఎక్కడా లేని విధానం!

భారతదేశంలో రోడ్డుపై వాహనం నడపాలంటే తప్పకుండా.. డ్రైవింగ్ లైసెన్స్ కావాలని అందరికీ తెలుసు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి కొన్ని పరీక్షలు ఉంటాయన్న సంగతి కూడా ప్రత్యేకంగా…

ఒక్క నెలలో లక్షల మందిని ఆకట్టుకున్న బ్రాండ్.. అమ్మకాల్లో ‘హీరో’

భారతదేశంలో వాహనాల అమ్మకాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే కొంత డీలా పడతాయి. పండుగ సీజన్ వచ్చిందంటే సేల్స్ తారాజువ్వలా పైకి లేస్తాయి. దసరా, దీపావళి ముందు ఉన్నాయి.…

ఆ పాన్‌ ఇండియా హీరోతో నటించాలనుంది: మిరాయ్‌ హీరోయిన్‌

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో.. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ‘మిరాయ్‘ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న రితికా నాయక్.. అవకాశమొస్తే తాను పాన్ ఇండియా…

జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్.. చాలా స్పెషల్!: రేటెంతో తెలుసా?

భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ‘టీవీఎస్ జుపిటర్ 110’ ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. దీని ధర రూ. 93,031 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).…

ఆగస్టులో ఎక్కువమంది కొన్న కారు ఇదే!.. దీని గురించి తెలుసా?

2025 ఆగస్టు నెల పూర్తి కావడంతో.. వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల డేటాను విడుదల చేశాయి. ఈ నివేదికలో గత నెలలో అత్యధిక అమ్మకాలు పొందిన…

బిగ్‏బాస్ 9: 15 మంది కంటెస్టెంట్స్.. ఒక్కక్కరికి ఎంత రెమ్యునరేషన్ అంటే?

బిగ్‏బాస్ సీజన్ 9 మొదలైపోయింది. ఈ సీజన్ ప్రారంభమయ్యేదాకా.. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే కుతూహలం చాలామందిలో ఉండేది. ఇప్పుడు ఆ జాబితా తెలిసిపోయింది. కాగా ఇప్పుడు…

ఐఫోన్ 17 కొనే డబ్బుతో.. ఇలాంటి ఓ బైక్ కొనేయొచ్చు

యాపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇవి ఐఫోన్ 17, ఎయిర్, ప్రో, ప్రో మ్యాక్స్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.…

అమ్మను చూడగానే నాన్న స్టెప్పులు తడబడ్డాయి: చిరంజీవి కూతురు

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన సినిమా ‘కిష్కింధపురి‘. ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 12) థియేటర్లలో రిలీజ్ కానుంది. అంతకంటే ముందు ప్రీ రిలీజ్…

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలు: సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల కారణంగా.. అక్కడి ప్రభుత్వం అతలాకుతలమైంది. ఈ అల్లర్ల కారణంగానే ఆ దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇక్కడ నేపాలీ ప్రజలు మాత్రమే కాకుండా.. కొంతమంది…