Latest Articles

24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు: గరుడ సేవ ఎప్పుడంటే?

భూలోకవైకుంఠం.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన ప్రదేశం తిరుమల. వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏటా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే.. టీటీడీ…

హెల్మెట్ లేకుంటే.. పెట్రోల్ లేదు: కొత్త రూల్ వచ్చేసింది

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ”నో హెల్మెట్.. నో ఫ్యూయెల్” పేరుతో ఓ…

హ్యుందాయ్ క్రెటా కింగ్ ఎడిషన్స్ వచ్చేశాయ్: ధరలు ఎలా ఉన్నాయంటే?

భారతదేశంలో స్పెషల్ ఎడిషన్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ కంపెనీ క్రెటా కింగ్ మరియు క్రెటా కింగ్ లిమిటెడ్…

త‌ల్లి సినిమా రీమేక్ చేస్తున్న జాన్వీ క‌పూర్: ఆశలన్నీ దానిపైనే..

అతిలోక సుందరి శ్రీదేవి గురించి సినీ ప్రపంచానికి పరిచయమే అవసరం లేదు. నాలుగేళ్ల వయసులోనే.. సినిమాలోకి అడుగుపెట్టిన ఈమె.. 13ఏళ్ల నాటికే హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది.…

పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్‌కు ‘పవర్’ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే అభినుల చేయి మేడమీదకు వెళ్తుంది. యువకుల మనసు ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు కేవలం ఇదొక పేరు కాదు.. ఆంధ్రప్రదేశ్…

భార్య కోసం ఒకటి.. తన కోసం ఇంకొకటి: రూ.12.25 కోట్ల కారు కొన్నాడు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను విక్రయించే.. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లను ఎవరు మాత్రం కొనాలని అనుకోరు. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామంది.. ఈ…

నారా లోకేష్‌కు అరుదైన గౌరవం: నరేంద్ర మోదీ తరువాత..

ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కార్ సారథ్యంలో అభివృద్ధి మార్గం వైపు నడుస్తోంది. ఒకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమదైన రీతిలో పరిపాలన చేస్తుంటే.. ఐటీ…

2025లో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ – ఇదిగో జాబితా..

సౌత్ ఇండియా సినీ పరిశ్రమ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఏడాదికి వందలాది సినిమాలను రిలీజ్ చేస్తూ.. కొత్త హీరోలను, హీరోయిన్లను పరిచయం చేస్తోంది. అయితే…

మొదటి సినిమాకే సైమా అవార్డు: మిరాయ్ నటి ‘రితికా నాయక్’ గురించి తెలుసా?

హను మాన్ సినిమా భారీ విజయం సాధించిన తరువాత.. ‘తేజ సజ్జ‘ మిరాయ్ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినీ ప్రపంచంలో అంచనాలను అమాంతం పెంచేసింది.…

ఏడేళ్ల తరువాత చైనాలో అడుగుపెట్టిన మోదీ.. జపాన్ పర్యటన హైలెట్స్ ఇవే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50 శాతం సుంకాలను ప్రకటించిన సంగతి అందరికి తెలుసు. మిత్ర దేశంగా ఉన్న యూఎస్ఏ.. ప్రస్తుతం ఇండియాపై ప్రతీకార సుంకాలను…

ఈయనే లేకుంటే.. గణేష్ ఉత్సవాలు ఉండేవా?: ఆ ఒక్క ఆలోచనే నేడిలా..

ప్రస్తుతం భారతదేశంలో గణేష్ చతుర్థి వేడుకలు.. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏ వీధిలో చూసినా.. ఏ వాడాలో చూసిన చిన్న, పెద్ద వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ప్రజలందరూ…