Markapur Bus Accident:ఘోర బస్సు ప్రమాదం.. 10 మంది సజీవదహనం!*
Markapur Bus Accident: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం సమీపంలో గురువారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొనడంతో మంటలు చెలరేగి 10 మంది సజీవదహనం అయ్యారు. …