Capgemini Investment in Visakhapatnam

క్యాప్ జెమినీ సీఈవోతో లోకేష్ భేటీ.. 20వేల ఉద్యోగాలపై చర్చ!

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో.. క్యాప్ జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజత్‌తో కీలక భేటీ అయ్యారు. విశాఖ నగరంలో సంస్థ పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఇరువురూ చర్చించారు. ముఖ్యంగా …

Read More

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలు: సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల కారణంగా.. అక్కడి ప్రభుత్వం అతలాకుతలమైంది. ఈ అల్లర్ల కారణంగానే ఆ దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇక్కడ నేపాలీ ప్రజలు మాత్రమే కాకుండా.. కొంతమంది తెలుగు ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. …

Read More

నారా లోకేష్‌కు అరుదైన గౌరవం: నరేంద్ర మోదీ తరువాత..

ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కార్ సారథ్యంలో అభివృద్ధి మార్గం వైపు నడుస్తోంది. ఒకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమదైన రీతిలో పరిపాలన చేస్తుంటే.. ఐటీ మినిస్టర్ ‘నారా లోకేష్’ కూడా కేంద్రమంత్రులను …

Read More

అమరావతికి మహర్దశ.. రైల్వేలైన్ రూట్ క్లియర్: కేంద్రం నుంచి రూ.2047 కోట్లు

కూటమి ప్రభుత్వం పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం తమ సహాయ సహకారాలను అందిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు రూ. 432.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. కాగా ఇప్పుడు …

Read More

ఫలించిన నారా లోకేష్ కృషి: కేంద్రం వందల కోట్లు మంజూరు

విద్యార్థులు భవిష్యత్తు కోసం రాష్ట్ర విద్యాశాఖ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసి.. విద్యారంగాన్ని మరింత ప్రోత్సహించడానికి అదనపు నిధులు కావాలని …

Read More