అమ్మకాల్లో సరికొత్త రికార్డ్.. ఒక్కనెలలో 4 లక్షల వెహికల్స్: కారణం ఇదే!

భారతదేశంలో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఎస్ఐఏఎం (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్) వెల్లడించింది. ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 2025 అక్టోబర్ నెలలో 4,60,739 యూనిట్లు అని నివేదికలో వెల్లడించింది. అక్టోబర్ 2024లో …

Read More

కొత్త జీఎస్టీ: రూ. లక్ష కంటే తక్కువ ధరలో లభించే 5 బైకులు ఇవే..

ఇండియన్ మార్కెట్లో ఎన్నెన్ని కొత్త బైకులోచ్చినా.. కొన్ని బైకులకు మాత్రమే మంచి క్రేజ్ ఉందనే మాట అక్షర సత్యం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తరువాత 350 …

Read More

జీఎస్టీ ప్రభావం.. పండుగ ఆఫర్స్: భారీగా తగ్గిన మారుతి ఎస్-ప్రెస్సో ధర!

2025 సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఆ రోజు నుంచే మారుతి సుజుకి.. తన ఉత్పత్తుల (కార్లు) ధరలను తగ్గింపు ధరతో విక్రయించడం ప్రారంభించింది. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపులకు.. …

Read More

మిత్రమా భయమేల.. డుగ్ డుగ్ బండి ధరలు తగ్గాయ్ కదా!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ 2.0 ప్రకటించిన తరువాత.. భారతదేశంలో దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను తగ్గించాయి. ప్రారంభంలో బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ …

Read More

జీఎస్టీ ఎఫెక్ట్: భారీగా తగ్గిన ధరలు వెల్లడించిన హ్యుందాయ్, టయోటా

కేంద్ర ఆర్ధిక మంత్రి ‘నిర్మలా సీతారామన్‘ జీఎస్టీలో కొత్త స్లాబులను ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త జీఎస్టీ సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానుంది. దీంతో భారతదేశంలో చాలా కంపెనీల కార్ల ధరలు గణనీయంగా …

Read More