అమ్మకాల్లో సరికొత్త రికార్డ్.. ఒక్కనెలలో 4 లక్షల వెహికల్స్: కారణం ఇదే!
భారతదేశంలో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఎస్ఐఏఎం (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్) వెల్లడించింది. ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 2025 అక్టోబర్ నెలలో 4,60,739 యూనిట్లు అని నివేదికలో వెల్లడించింది. అక్టోబర్ 2024లో …