వాహనదారులకు గమనిక.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
జాతీయ రహదారులపై వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఫాస్ట్ట్యాగ్ వ్యవస్థను 2014లో ప్రారంభించింది. ఆ తరువాత 2019 నుంచి ఫోర్ వీలర్స్ అన్నీ కూడా తప్పకుండా …