IPOకు సిద్దమవుతున్న Reliance Jio: రూ. 50వేల కోట్లు టార్గెట్!
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న Reliance Jio త్వరలో భారీ ఐపీఓకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో Securities and Exchange Board of India (సెబీ)కి ఐపీఓ పత్రాలు సమర్పించనున్నట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా …