ఇందిరమ్మ ఇండ్లు రెండో విడత.. మంజూరు ఎప్పుడంటే?
Telangana: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గృహాలు అందించేందుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. తాజాగా మంత్రి Ponguleti Srinivasa Reddy చేసిన ప్రకటనతో రెండో విడత మంజూరులపై స్పష్టత వచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, లబ్ధిదారుల్లో ఆశలు పెరిగాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ప్రారంభమైన కానీ వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోయిన ఇళ్ల … Read more