రైతులకు ఉగాది కానుక.. బ్యాంక్ ఖాతాలోకి రూ.6000 జమ!

Annadata Sukhibhava Rs 6000

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఉగాది సందర్భంగా ప్రత్యేక కానుక అందించింది. సీఎం N. Chandrababu Naidu కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ PM Kisan Samman Nidhi పథకంతో పాటు రాష్ట్ర పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి. రైతుల ఖాతాలో రూ.6000 జమ! ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46.85 లక్షల మంది రైతులకు ఈ … Read more

రైతులు సిద్ధమవ్వాలి.. మరో శుభవార్త చెప్పిన ఏపీ సీఎం

chandrababu-super-six

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు ముందుగానే సిద్ధం కావాలని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu సూచించారు. 2026 మే 15 నుంచే కాలువల ద్వారా సాగునీరు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతులు పంటల ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకుని సాగు పనులను ప్రారంభించాలని సూచించారు. ఈ నిర్ణయం రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. నీటి విడుదలకు ప్రత్యేక ద్రుష్టి రాష్ట్రంలో వ్యవసాయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. … Read more

సూపర్ సిక్స్ హిట్.. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

Andhra Pradesh Super Six Schemes

అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పనితీరు గురించి వివరణ ఇచ్చారు. గత 20 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో.. పనిచేయడం వల్లే, ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ … Read more

శుభవార్త.. రైతులకు ఖాతాల్లోకి రూ.6000!

Annadata Sukhibhava Payment

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆర్థిక భద్రత కోసం.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో భాగంగా మరో విడత నిధులను విడుదల చేయనుంది. ఈ నెల 13న కృష్ణా జిల్లాలోని గన్నవరంలో జరిగే కార్యక్రమంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా.. రాష్ట్రవ్యాప్తంగా 46.80 లక్షల మంది రైతులు ఈ ప్రయోజనం పొందనున్నారు. మొత్తం రూ.2,808 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ … Read more