దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం: RTC బస్సుల్లో..

AP Disabled Free Bus Travel Scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వారికి పెద్ద ఉపశమనం కల్పించింది. ఈ పథకం రేపటి నుంచే అమల్లోకి రానుండగా, అధికారికంగా ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుండటం గమనార్హం. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్య, వైద్య అవసరాల కోసం … Read more

సూపర్ సిక్స్ హిట్.. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

Andhra Pradesh Super Six Schemes

అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పనితీరు గురించి వివరణ ఇచ్చారు. గత 20 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో.. పనిచేయడం వల్లే, ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ … Read more